రామాయణం అయోధ్యకాండ – 8
Login to Play your Story!
రాముడు ఎటువెళ్ళాడు, ఎక్కడ బసచేస్తున్నాడు అని సుమంత్రుడిని అడిగి జాడ కనుక్కోసాగాడు. సేనను వెంటబెట్టుకుని వనము గాలిస్తున్నారు. ఈలోగా గుహుడు వారికి సహాయ పడ్డాడు…
రాముడు ఎటువెళ్ళాడు, ఎక్కడ బసచేస్తున్నాడు అని సుమంత్రుడిని అడిగి జాడ కనుక్కోసాగాడు. సేనను వెంటబెట్టుకుని వనము గాలిస్తున్నారు. ఈలోగా గుహుడు వారికి సహాయ పడ్డాడు…
భరతుడు ఇంటికి వచ్చి జరిగినదంతా తల్లి ద్వారా తెలుసుకుని శోకిస్తాడు. నాకు రాజ్యకాంక్ష లేదు, అది ధర్మం కాదు అని కైకేయిని దూషిస్తాడు. అన్నాను తిరిగి అయోధ్యకి తీసుకు రావడానికి అడవికి బయలుదేరుతాడు…
సీత, రామలక్ష్మణులు భరద్వాజ మహాముని ఆశ్రమం చేరారు. చిత్రకూట పర్వతంపై కుటీరం ఏర్పరచుకున్నారు. రాముడు మీద బెంగతో దశరథుడి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించసాగింది. చిన్ననాడు తాను చంపిన మునికుమారుని కథ చెప్పి ఆ శాపం గుర్తుకు తెచ్చుకుని కన్నుమూశాడు. భరతుడు అయోధ్యకు వచ్చాడు. కైకేయి భరతుడికి ఏమని చెప్పిందో వినండి..
సుమంత్రుడు రథంపై సీత రామ లక్ష్మణులను వెంటబెట్టుకుని దక్షిణ దిశగా బయలుదేరగా నగర వాసీయులు ఆత్రంగా రాముడిని చూడటానికి వెంటబడ్డారు. అంతఃపురంలో దశరధుని రోదనతో మార్మోగిపోయింది.. గుహుడు కలిసాక వారు భరద్వాజ మహాముని ఆశ్రమానికి వెళ్లారు. ఈ భాగం మీ ముందుకు…
రాముడు వనవాసానికి సిద్ధం కావడం, అయోధ్య నగర వాసులకు వివిధ దానాలు ఇవ్వడంతో అయోధ్య అంతా శోకమయమైంది. ఆ విషాద ఘట్టములతో ఈ కథ